అయోధ్య భూ వివాదం సమసిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మథురలో మసీదు, వారణాసిలో మసీదును తొలగించాలని పిటిషన్లు దాఖల అవుతున్నాయి. అయితే శుక్రవారం మథురలో శ్రీ కృష్ణ జన్మభూమి అనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. నవంబర్-18న తదుపరి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HbSgu2
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment