Monday, 5 October 2020

ఈ రాత్రికే రాష్ట్రాలకు రూ. 20వేల కోట్లు, పరిహార సెస్సు గడువు పొడిగింపు: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ఈ ఏడాది జీఎస్టీ పరిహారం కింద వసూలైన రూ. 20,000 కోట్ల నిధులను సోమవారం రాత్రి రాష్ట్రాలకు బదలాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాగా, సోమవారం రాష్ట్రాలకు పరిహారం చెల్లింపుల అంశమే ప్రధాన అజెండా జరిగిన 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30zSTUW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour