దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ అత్యాచార ఘటనలో మీడియా పై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. మృతురాలి గ్రామంలో ఆమె ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక మృతురాలి కుటుంబ సభ్యులను కలవకుండా మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా ఆ బారికేడ్లను పోలీసులు తొలగించారు. వారిపై ఒత్తిడి వస్తుండటంతో కుటుంబ సభ్యులను మీడియా ప్రతినిధులు కలిసేందుకు అనుమతించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SlrwK7
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment