Pages

Hot Summer Sales And News

Saturday, 3 October 2020

అటల్‌ టన్నెల్‌ దేశ రక్షణకు కీలకమన్న మోడీ- గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై విసుర్లు...

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీ నుంచి కశ్మీర్‌లోని లేహ్‌ను కలిపే ప్రపంచంలోని అత్యంత పొడవైన రహదారి సొరంగం అటల్‌ టన్నెల్‌ను ప్రధాని మోడీ ఇవాళ రోహ్‌తంగ్‌లో ప్రారంభించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఇంజనీరింగ్‌ అద్భుతం అటల్‌ టన్నెన్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని... అటల్‌ టన్నెల్‌ నిర్మాణానికి శంఖుస్ధాపన జరిగినప్పటి నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30vlhYv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment