Pages

Hot Summer Sales And News

Saturday, 3 October 2020

లక్ష మరణాలను దాటిన మూడవ దేశంగా భారత్ .. కొనసాగుతున్న కరోనా బీభత్సం

భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది . కోవిడ్ -19 కారణంగా అమెరికా, బ్రెజిల్ మరణాల తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాలను నమోదు చేసిన మూడవ దేశంగా భారత్ నిలిచింది. శుక్రవారం, దాదాపు 1,076 తాజా మరణాలు సంభవించాయి . దీంతో దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 1,00,800 కు చేరుకున్నాయి.భారతదేశం గత కొద్ది రోజుల నుండి 80,000

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30tXNTG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment