Friday, 23 October 2020

గీతం యూనివర్సిటీ భవనాల కూల్చివేత.. భారీగా పోలీసుల మోహరింపు .. కారణం ఇదే !!

గీతం యూనివర్సిటీలో నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు . ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించాలంటూ గీతం విశ్వవిద్యాలయంలోని కట్టడాలను కూల్చడానికి రెవిన్యూ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. విశాఖ నగర శివారు రుషికొండ సమీపంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్న గీతం యూనివర్సిటీ నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకోవడం కోసం రంగంలోకి దిగిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34oM5vI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour