Friday, 23 October 2020

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు: కేంద్రం కీలక నిర్ణయాలు, త్వరలోనే ఉపశమనం

న్యూఢిల్లీ: దేశంలో ఉల్లి ధరలు ప్రజలకు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరగడంతో సామాన్యులు ఉల్లి పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఏపీలో నేటి నుంచి రూ.40కే ఉల్లి- రైతు బజార్లలో విక్రయాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31CSPEw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour