Friday, 23 October 2020

మళ్లీ వేడెక్కిన అమరావతి- వైసీపీ పోటీ ఉద్యమం- బీజేపీ పెయిడ్‌ ఆర్టిస్టులు, చీరల కామెంట్స్‌తో..

ఈ మధ్యే 300 రోజులు పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం చప్పగా సాగిపోతుండగా.. రంగంలోకి దిగిన వైసీపీ, బీజేపీ మళ్లీ దాన్ని వేడెక్కించాయి. అమరావతే రాజధానిగా ఉండాలని కోరుతూ మహిళలు, రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి పోటీగా వైసీపీ కౌంటర్‌ ఉద్యమాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. పోలీసు భద్రత మధ్యే కౌంటర్‌ ఉద్యమం సాగుతుండటం దీనికి మరింత ఆజ్యం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31CKJMg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour