Thursday, 15 October 2020

ఏడాది కాలంగా మరుగుదొడ్డిలో మహిళ నిర్బంధం .. భార్యపై భర్త అమానుషం

దేశంలో రోజు రోజుకూ అమానుష ఘటనలు పెరిగిపోతున్నాయి. మానవత్వాన్ని మరిచి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు చాలా మంది. కొన్ని ఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఇంత అమానుషమా అని ఆవేదనకు గురి చేస్తున్నాయి. అలాంటి ఓ ఘటన తాజాగా వెలుగు చూసింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడాదికి పైగా ఒక భార్యను భర్త నిర్బంధించిన అమానవీయ ఘటన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SW7JkC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour