మహిళల రక్షణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా కామాంధుల అఘాయిత్యాలకు తెరపడట్లేదు. ఇటీవలి హత్రాస్ ఘటనపై దేశమంతా చర్చించుకుంటున్న తరుణంలోనూ నిత్యం ఎక్కడో చోట మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.తాజాగా ఒడిశాలోని కటక్లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగుచూసింది. బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి ఆమెను నిర్బంధించి... మరొకరితో కలిసి 22 రోజుల పాటు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lM9BZC
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోన్న వేళ.. నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో..దేశంలో కొ...
-
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు విద్యార్దులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సరిగ్గా పరీక్షల వేళ కరోనా కల్లోలం పరీక్షలపై వారిని ...
-
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. కరోనా మహమ్మారి తెలుగు ర...
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...
-
తెలంగాణ ఐటీ,పురపాలక మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ట్విట్టర్లో తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స...

No comments:
Post a Comment