Thursday, 15 October 2020

పౌల్ట్రీ ఫామ్‌లో బాలికపై 22 రోజులు గ్యాంగ్ రేప్... ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి...

మహిళల రక్షణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా కామాంధుల అఘాయిత్యాలకు తెరపడట్లేదు. ఇటీవలి హత్రాస్ ఘటనపై దేశమంతా చర్చించుకుంటున్న తరుణంలోనూ నిత్యం ఎక్కడో చోట మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.తాజాగా ఒడిశాలోని కటక్‌లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగుచూసింది. బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి ఆమెను నిర్బంధించి... మరొకరితో కలిసి 22 రోజుల పాటు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lM9BZC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour