Thursday, 15 October 2020

నేపాల్‌కు ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవణే... 'సరిహద్దు' వివాదంపై లెక్క సరిచేస్తారా...?

తూర్పు లదాఖ్‌లో చైనా భారత్‌‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న సమయంలోనే... నేపాల్ కూడా భారత్‌ పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో చేపట్టిన బ్రిడ్జి పనులను అడ్డుకోవడం మొదలు... భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను విడుదల చేయడం వరకూ నేపాల్ తన దుందుడుకు వైఖరిని బయటపెట్టుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SVnpo7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour