Friday, 23 October 2020

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి: 20వేల దిగువకు యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. శుక్రవారం 35,280 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1273 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,30,274కి చేరింది. తాజాగా, కరోనా బారినపడి ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1303కు చేరింది. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oj2t98
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour