Monday, 12 October 2020

భార్యాపిల్లల కళ్లముందే టీఆర్ఎస్ నేతను పొడిచి, కాల్చిచంపిన మావోయిస్టులు - ములుగు జిల్లాలో ఘాతుకం

ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని వెంకటాపురం మండంలోని అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత మాడూరి భీమేశ్వరరావును అతని భార్యాపిల్లలు చూస్తుండగానే అతి దారుణంగా హతమార్చారు. శనివారం అర్ధరాత్రి అతని ఇంట్లోకి చొరబడిన మావోయిస్టులు.. కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా పట్టించుకోకుండా కత్తులతో పొడిచి, తుపాకితో కాల్చి చంపారు. హాథ్రస్ కేసులో మరో ట్విస్ట్:

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jP6Cz9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour