Monday, 12 October 2020

బస్సును ఢీకొట్టిన రైలు: 18 మంది మృతి, 30 మందికి గాయాలు

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై ప్రమాదవశాత్తు ఓ బస్సును రైలు ఢీకొట్టడంతో 18 మంది మరణించారు. మరో 30 మందికిపైగా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. బ్యాంకాక్ నుంచి చాచియాంగ్ సావోలోని ఆలయం వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 65 మందితో వెళ్తున్న టూరిస్టు బస్సు రైల్వే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36V0amA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour