Monday, 12 October 2020

చైనా మద్దతుతో మళ్లీ ఆర్టికల్ 370 - జమ్మూకాశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా మరో సంచలనం

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తమను ద్వితీయశ్రేణి పౌరులుగా చూసే భారత్ లో ఉండేకంటే, చైనీయులుగా జీవించాలని కాశ్మీరీలు కోరుకుంటున్నారంటూ గతంలో బాంబు పేల్చిన ఆయన... తాజాగా చైనా మద్దతుతో జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dhjVWs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour