Thursday, 15 October 2020

APPSC Group-1: కౌంటర్‌ దాఖలుకు ఇంకెంత సమయం కావాలి: ఏపీపీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి: ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణపై ఈ రోజు ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే 2018 ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 2వ తేదీ నుంచి పరీక్షలు జరిపేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలోనే అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు దొర్లాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఏడాది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2H1aApH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour