Thursday, 15 October 2020

జస్టిస్ ఎన్వీ రమణపై 9ఏళ్లుగా ఇలానే - జగన్ కుట్రలకు ఆధారాలివే - ఎంపీ రఘురామ తాజా బాంబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నందుకే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఫిర్యాదు చేశామంటూ జగన్ సర్కారు చేస్తున్న వాదన నూటికి నూరుశాతం అబద్ధమని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. న్యాయవ్యవస్థపై దాడులకు ఎనిమిదేళ్ల కిందటే బీజం పడిందని, అప్పుడు, ఇప్పుడూ జస్టిస్ ఎన్వీ రమణనే జగన్ టార్గెట్ చేస్తూ వచ్చారని ఎంపీ అన్నారు. ‘రాజధాని రచ్చబండ'

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3j7uflm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour