Thursday, 15 October 2020

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన రైతులు ..పోలీసుల లాఠీచార్జ్

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి రైతుల నుండి చేదు అనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో పర్యటించిన ఆయనపై గ్రామస్తులు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే గొ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు , రైతులు , యువత ఆయన వాహనంపై చెప్పులతో దాడి చేశారు .

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k7MwQQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour