Saturday, 17 October 2020

తెరచుకున్న శబరిమల ఆలయం ... 250 మందికే అనుమతి .. కోవిడ్ నిబంధనలతోనే స్వామి దర్శనం

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే . కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఏడు నెలల మూసివేత తరువాత కేరళలోని శబరిమల ఆలయాన్ని శనివారం ప్రజల కోసం తిరిగి తెరిచారు. ఐదు రోజుల నెలవారీ పూజ కోసం ఈ నెలలో ఆలయాన్ని తెరిచారు . ఆలయం తెరచుకున్న నేపధ్యంలో శబరిమల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dxrTLl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour