Saturday, 17 October 2020

ఆంధ్రప్రదేశ్: పాఠశాలల్లో కుల, మత ప్రస్తావన లేకుండా చేయొచ్చా? విద్యా శాఖ నిర్ణయం ఆచరణ సాధ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లోని హాజరు రిజిస్టర్లలో విద్యార్థుల కులం, మతం కాలమ్‌లు ఉండకూడదని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా సామాజిక మార్పుకు అడుగులు పడినట్లవుతుందని, కుల వివక్ష తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్న వేళ, ఇలాంటి ప్రయత్నాలతో ఏమేరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HaTaXK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour