కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది మార్చి 19న రద్దయిన లక్నో-న్యూఢిల్లీ(Train No-82501/82502),అహ్మదాబాద్-ముంబై(Train No-82902/82901) తేజాస్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం(అక్టోబర్ 17) తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఐఆర్సీటీసీ స్పష్టమైన మార్గద్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు పాటించే వారిని మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతిస్తారు. తాజా మార్గదర్శకాల ప్రకారం... రైలు ప్రయాణికులు,సిబ్బంది తప్పనిసరిగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35829RW
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment