Thursday, 17 September 2020

ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి - ఆస్పత్రి నుంచే వీడియో కాన్ఫరెన్స్ - కరోనాపై కీలక వ్యాఖ్యలు

కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుని, మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తిగా కోలుకున్నారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం నుంచి షా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్: అతి భారీ హెచ్చరిక -

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hDpcbp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour