Thursday, 17 September 2020

మరో కేంద్రమంత్రికి సోకిన కరోనావైరస్: జాగ్రత్తగా ఉండాలంటూ సూచన

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే దేశంలో పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా, మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. బుధవారమే తనకు కరోనా సోకినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kvnQRJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour