Thursday, 17 September 2020

గుజరాత్‌లో దారుణం... ఛాతిపై మోకాలుతో అదిమిపట్టి... కోవిడ్ 19 పేషెంట్‌పై దాడి...

గుజరాత్‌లో దారుణం జరిగింది. నర్సింగ్ స్టాఫ్,సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఓ కోవిడ్ 19 పేషెంట్‌పై దాడికి పాల్పడ్డారు. పేషెంట్ ఛాతిపై మోకాలుతో అదిమిపట్టి మరీ అతన్ని చెంపదెబ్బలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్‌కోట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. వైరల్‌గా మారిన 55 సెకన్ల నిడివి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32DGJvI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour