Friday, 18 September 2020

పారిపోయెందెవరు... 'డబుల్' ఇళ్ల పరిశీలనకు సడెన్ బ్రేక్... తలసాని-భట్టి మాటల యుద్దం..

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంచాయితీ కాక రేపుతోంది. అసెంబ్లీ వేదికగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల మధ్య మొదలైన ఈ పంచాయితీ... ఇద్దరూ కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేదాకా వచ్చింది. మొదటిరోజు సజావుగానే సాగిన 'డబుల్' పర్యటనకు రెండో రోజు మాత్రం అర్ధాంతరంగా బ్రేక్ పడింది. గ్రేటర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kurQ5b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour