Friday, 18 September 2020

రైతు సమస్యలపై కదం తొక్కిన సీతక్క .. ప్రగతిభవన్ ముట్టడి యత్నం .. ఉద్రిక్తత ..అరెస్ట్

రైతు సమస్యలపై ములుగు ఎమ్మెల్యే సీతక్క కదంతొక్కారు. భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని, అన్నదాతల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించలేదని, పంటలకు పరిహారం విషయంలో కూడా ప్రభుత్వం స్పందించటం లేదని ప్రభుత్వ తీరును నిరసిస్తూ ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32JIXdk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour