Friday, 18 September 2020

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా- 24 గంటల్లో 8 వేల కేసులు- తగ్గిన మృతులు..

ఏపీలో కరోనా క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేస్తున్న తాజా హెల్త్ బులిటెన్లు స్పష్టం చేస్తున్నాయి. అన్‌లాక్‌ ప్రకటన తర్వాత ఏపీలో ప్రస్తుతం సానుకూల పరిస్ధితులు కనిపిస్తున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వారం రోజుల క్రితం వరకూ పది వేలకు పైగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. తాజాగా విడుదల చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3koOkEs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour