Saturday, 26 September 2020

నా పేరు ముందు అవి వాడకండి - ఎస్పీ బాలు రాసిన లేఖ వైరల్- గాన చంద్రుడన్న సోనియా గాంధీ

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం చెన్నైలో ముగిశాయి. తిరిగిరాని లోకాలకు వెళ్లిన గాయకుణ్ని తలుచుకుంటూ అభిమానులందరూ ఆయన తలంపులతోనే కాలంగడుపుతున్నారు. బాలు కన్నుమూసిన తర్వాత... ఆయన గతంలో రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు సెలబ్రిటీలు బాలు మరణంపై సంతాపాలు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cAF8KQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour