Saturday, 26 September 2020

శ్రీలంకకు ప్రత్యేక ప్రాధాన్యత: రాజపక్సతో ప్రధాని మోడీ కీలక చర్చలు, భారీ సాయం

న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో ద్వైపాక్షి సంబంధాలకు భారత్ మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అందులో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రధాని మోడీ శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్సతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల అభివృద్ధిపై చర్చించారు. శిఖరాగ్ర సమావేశంలో ప్రధానులిద్దరు ఇరు దేశాల మధ్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33ZwQbf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour