Saturday, 26 September 2020

ఎన్డీఏకు అకాలీదళ్ రాంరాం: వ్యవసాయ బిల్లులపై నిరసన, కూటమి నుంచి బయటకు..

ఎన్డీఏ కూటమికి శిరోమణి అకాలీదల్ గుడ్ బై చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తున్నామని తెలిపింది. వ్యవసాయ బిల్లులు ఇటీవల చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అయితే బిల్లులను తొలినుంచి అకాలిదల్ వ్యతిరేకిస్తోంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. దీంతో కూటమి నుంచి వెళ్లిపోతున్నామని ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iaeMQO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour