Wednesday, 23 September 2020

కేంద్ర మంత్రిని బలి తీసుకున్న కరోనా - రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి కన్నుమూత

దేశంలో కరోనా రక్కసి కరతాళనృత్యం చేస్తున్నది. మొత్తం మరణాల సంఖ్య లక్షకు చేరువ అవుతోన్న వేళ సాక్ష్యాత్తూ ఓ కేంద్ర మంత్రి వైరస్ కాటుకు బలికావడం కలకలం రేపుతున్నది. రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి(65) బుధరవాంకన్నుమూశారు. రెండు వారాల కిందట పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3i5BMk9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour