Wednesday, 23 September 2020

జమ్మూకాశ్మీర్ అధికారిక భాషల బిల్లుకు పార్లమెంటు ఆమోదం

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ అధికారిక భాషల బిల్లు-2020కు పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు లోక్‌సభలో మంగళవారమే ఆమోదం పొందింది. రాజ్యసభలో వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదం పొందింది. ఇప్పటికే ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్ భాషలకు అదనంగా ఈ ప్రాంతంలో కాశ్మీరీ, డోంగ్రీ, హిందీ భాషలను అధికారిక భాషలుగా చేర్చింది. ఈ సందర్బంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cwWGav
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour