Wednesday, 23 September 2020

చెన్నాపురం అడవిలో ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోయిస్టుల మృతి, పేలుడు సామాగ్రి స్వాధీనం

భద్రాత్రి కొత్తగూడెం: జిల్లాలోని చర్ల మండలంలోని చెన్నాపురం అటవీప్రాంతంలో బుధవారం ఎదరుకాల్పులు జరిగాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకుంది. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఘటనా స్థలంలో పరిశీలించగా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు. ఈ ప్రాంతంోల 8 ఎంఎం రైఫిల్, పేలుళ్లకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iZHAfZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour