Thursday, 10 September 2020

జగన్‌కు నితీశ్ కుమార్‌ ఫోన్‌- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో మద్దతుకు వినతి..

ఈ నెల 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో తొలి రోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న హరివంశ్‌ నారాయణ్‌ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన్ను సొంత పార్టీ జేడీయూ మరోసారి రాజ్యసభకు పంపుతోంది. అలాగే ఎన్డీయే తరఫున డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్ధిగానూ నిలబెట్టింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour