Thursday, 10 September 2020

అంతర్వేదిలో కొనసాగుతున్న 144 సెక్షన్: అడుగడుగునా పోలీసుల పహారా..రీజన్ ఇదే !!

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రగిలిపోతోంది. మత ఘర్షణలు చెలరేగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆలయంలో రథం ధ్వంసం సంఘటనపై హిందూ సంఘాలు మండి పడుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే, ప్రభుత్వ అసమర్థత
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour