Thursday, 10 September 2020

కరోనా కబలింపు: ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ మృతి, 10 రోజులుగా చికిత్స, పలువురి సంతాపం..

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అయితే మరణాలు కూడా రోజుకు 50కి పైగా నమోదవుతున్నాయి. ఇవాళ ఉదయం ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులును కరోనా కబలించంది. వైరస్ సోకి ఆయన తెల్లవారుజామును మృతిచెందారు. కరోనా వైరస్ రావడంతో పది రోజుల నుంచి విజయవాడ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour