Wednesday, 16 September 2020

జెన్‌హువా డేటా లీక్: గూఢచర్యంపై చైనాను నిలదీసిన విదేశాంగ శాఖ, అదేంలేదంటూ డ్రాగన్

న్యూఢిల్లీ/బీజింగ్: చైనాకు చెందిన కంపెనీ జెన్‌హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గూఢచర్యం చేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై చైనా రాయబారిని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ బుధవారం నిలదీసింది. భారతదేశంలోని ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని ఈ కంపెనీ సేకరించి చైనాకు చేరవేస్తోందని మీడియాల్లో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mqAsLT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour