Tuesday, 15 September 2020

డ్యూటీలో 4,132 జవాన్లు మృతి - కాశ్మీర్ లో 138 టెర్రరిస్టులు హతం - కేంద్ర హోం శాఖ వివరణ

దేశ అంతర్గత భద్రతలో అత్యంత కీలకంగా వ్యవహరించే పారామిలటరీ బలగాల్లో మరణాలకు సంబంధించి, అలాగే, జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతపైనా కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. సదరు అంశాలపై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు.. హోం శాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి, నిత్యానంద రాయ్ విడివిడిగా లిఖితపూర్వక సమాధానాలిచ్చారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ వాకౌట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iySxox
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour