Wednesday, 16 September 2020

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు: రాజ్యసభలో నేడు ప్రకటన చేయనున్న రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో ఓ ప్రకటన చేయనున్నారు. మంగళవారం ఆయన లోక్‌సభలో సరిహద్దు ఉద్రిక్తలపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ఆ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. లడఖ్‌లో వాస్తవ పరిస్థిని ప్రభుత్వం వివరించాలంటూ ప్ల కార్డులతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2FEwj6z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour