Sunday, 13 September 2020

రేపట్నుంచే పార్లమెంటు సమావేశాలు: ఐదుగురు ఎంపీలకు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారినపడుతున్నారు. తాజాగా, ఐదుగురు లోక్‌సభ సభ్యులకు కరోనా సోకింది. కాగా, సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు సభ్యులు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఉభయ సభల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZxhWHQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour