Sunday, 13 September 2020

ఏపీలో కరోనా: కొత్తగా 9,536 కేసులు - 5వేలకు చేరువగా మరణాలు - ఉభయగోదావరిలో అదే సీన్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 72,233 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 9,536 మందికి పాజిటివ్‌ అని తేలింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 5.67లక్షలకు పెరిగింది. కొత్త కేసులతోపాటు రాష్ట్రంలో కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3miQY0n
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour