Sunday, 13 September 2020

ఢిల్లీ అల్లర్ల కేసు: ఛార్జ్‌షీట్‌లో ఏచూరి, యోగేంద్ర యాదవ్, జయతీ ఘోష్‌ పేర్లు లేవన్న పోలీసులు

ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళనల్లో హింసకు దారితీసిన కేసులకు సంబంధించి దాఖలైన చార్జిషీట్లలో సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌, ఆర్థిక వేత్త జయతీ ఘోష్‌, ఢిల్లీ యూనివర్సిటీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kef4aH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour