Wednesday, 30 September 2020

గ్యాంగ్‌రేప్ మొదలుకుని అర్ధరాత్రి దౌర్జన్యంగా దహన సంస్కారం: ఆ కుటుంబానికి అడుగడుగునా అన్యాయమే

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబానికి చివరికి.. దహన సంస్కారంలోనూ అన్యాయమే ఎదురైంది. దేశ రాజధానిలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన అనంతరం అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు తామే స్వయంగా దహన సంస్కారాన్ని నిర్వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l2MauS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour