Wednesday, 30 September 2020

మసీదును కూల్చడంవల్లే మందిరం - ఇక ఈ ఎపిసొడ్‌ను మర్చిపోవాలి - శివసేన సంచలన కామెంట్లు

దేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ఘట్టంగా భావించే బాబ్రీ మసీదు కూల్చివేత కేసులకు సంబంధించి లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు చెప్పింది. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ సహా మొత్తం 30 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిజానికి ఈ నిందితులందరూ.. మసీదు విధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని, కూల్చివేతకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30g12hp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour