Wednesday, 30 September 2020

ధోనీ సెకండ్ ఇన్నింగ్స్: ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగంలోకి జార్ఖండ్ డైనమైట్, తీయబోయే వెబ్‌సిరీస్ ఇదే..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత మరో రంగం వైపు దృష్టి పెట్టారా..? ఇప్పటికే పలు వ్యాపారాలను నిర్వహిస్తున్న ఈ జార్ఖండ్ డైనమైట్ సినిమా రంగం వైపు చూస్తున్నాడా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఆగష్టు 15న తన అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసిన ఈ ధోనీ.. అదే అభిమానులకు మరో స్వీట్ న్యూస్ చెప్పాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mYEEmt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour