Sunday, 13 September 2020

సరిహద్దులో ఉద్రిక్తత: షూటింగ్ రేంజ్‌లో భారత్-చైనా బలగాలు, దొంగ డ్రాగన్‌కు అదే రీతిలో జవాబు

న్యూఢిల్లీ: చైనా తన వక్రబుద్ధిని పదే పదే చాటుకుంటోంది. ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది. ఒప్పందాలకు కట్టుబడి ఉంటామంటూనే కయ్యానికి కాలు దువ్వుతూ సరిహద్దులో భారీగా బలగాలను మోహరిస్తోంది డ్రాగన్ దేశం. చైనా కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న భారత భద్రతా దళాలు డ్రాగన్ దేశానికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZAjctJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour