Wednesday, 16 September 2020

మోడీ సర్కారు భారత ఆర్మీ వైపా? చైనాకు మద్దతుగానా?: సరిహద్దు ఉద్రిక్తతపై రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. పార్లమెంటులో రక్షణశాఖ, హోంమంత్రిత్వ శాఖ ప్రకటనల నేపథ్యంలో బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్ర సర్కారుపై ఘాటుగా స్పందించారు. ‘అసలు ఏం జరుగుతుందో గమనించినట్లయితే.. సరిహద్దులో ఎవరూ ప్రవేశించలేదని ప్రధాని చెబుతారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hyzjyl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour