Thursday, 17 September 2020

కరోనాతో బీజేపీ ఎంపీ అశోక్ గస్తి కన్నుమూత: రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురి సంతాపం

బెంగళూరు: కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ్యుడు(ఎంపీ) అశోక్ గస్తి(55) కరోనాబారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నమే ఆయన మరణించినట్లు వార్తలు రావడంతో ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే, ఆ తర్వాత అశోక్ గస్తి చికిత్స పొందుతున్న ఆస్పత్రి యాజమాన్యం.. ఆయన ఇంకా మరణించలేదని, పరిస్థితి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2FHrFon
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour