Wednesday, 16 September 2020

చూస్తుండగానే వాగులో కొట్టుకుపోయిన వివాహిత... భోరున విలపించిన పిల్లలు,భర్త...

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఓ వాగు ఉప్పొంగగా ఓ వివాహిత అందులో కొట్టుకుపోయింది. స్థానికుల సహాయంతో ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందింది. తన ఇద్దరు కుమార్తెలను రక్షించే క్రమంలో ఆమె వాగులో కొట్టుకుపోయినట్లు సమాచారం. తమ కళ్లెదుటే ఆమె వరదలో కొట్టుకుపోయి మృతి చెందడటంతో పిల్లలు,భర్త బోరున విలపించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32yDVjz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour