Monday, 28 September 2020

టెర్రరిస్ట్‌ హబ్‌గా బెంగళూరు- నిజమేనన్న యడ్యూరప్ప-ఎన్‌ఐఏ బ్రాంచ్‌కు మోడీకి వినతి...

బెంగళూరు నగరంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, నగరం టెర్రర్ హబ్‌గా మారిందని తాజాగా స్ధానిక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు అక్కడి బీజేపీ ప్రభుత్వంలో కలకలం రేపుతుండగానే ఏకంగా సీఎం యెడియూరప్ప రంగంలోకి దిగి ఈ ఆరోపణలను సమర్ధించారు. ఎంపీ తేజస్వి సూర్య ఆరోపణలను అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GaM5WF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour